విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ దుస్తుల పంపిణీ చేసిన సర్పంచ్

Published: Wednesday September 07, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 5 ప్రజాపాలన ప్రతినిధి.

రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలోని  మంగళవారం రోజున చిత్తాపూర్ గ్రామం లో  MPUS స్కూల్లో  విద్యార్థులకు దుస్తుల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్ నాగరాజు గౌడ్  మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులకు మంచి విద్యను అందించే విధంగా చూడాలని  అదే కాకుండా విద్యార్థులు ప్రతిభను కనబర్చేవిదంగ   పిల్లలు క్రమశిక్షణగా మిలిగే విధంగా చూడాలని ఉపాధ్యాయులను కోరారు.  హెచ్ఎం ముంతాజ్ మేడం పాండు మల్లేష్ పాల్గొన్నారు.