మున్నూరు కాపు సంఘం గ్రామ కమిటీ ఎకగ్రీవ ఎన్నిక
Published: Tuesday June 21, 2022
జన్నారం రూరల్, జున్ 20, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోన్కల్ గ్రామంలో మున్నురు కాపు సంఘ గ్రామ కమిటీ ఎకాగ్రీవంగా ఎన్నుకున్నారు, గౌరవ అధ్యక్షుడు కస్తూరి భూమన్న, అధ్యక్షుడు గోపి రవీందర్, ఉపాధ్యక్షుడు బుడ్డా రామన్న, ప్రధాన కార్యదర్శి లెక్కల మల్లయ్య, కార్యదర్శలు అప్పాల జలపతి, దాసరి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శులు దాసరి రాజన్న, మారుతి సంతోష్, కోషాదికారి పూదరి నర్సయ్య, ముఖ్యాసలహదారులు నాయిని లచ్చన్న, దాసరి సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు గుంటుకు కొమురయ్య, కుక్కర రాజేందర్, అకుల శేఖర్, గుండా శ్రీధర్, కాశేట్టి మల్లేష్, దాసరి మురళి, సైన్లా మల్లేష్, ఉప్పు మల్లయ్య, భూతం శ్రీనివాస్ లు వున్నారు.
Share this on your social network: