పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడి గా పురేళ్ళ నితీష్*

Published: Tuesday April 04, 2023

మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 03, ప్రజాపాలన: పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడి గా రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన పురేళ్ళ నితీష్ ని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట రాజేష్ నియమనించారు. ఈ సందర్బంగా పురేళ్ళ నితీష్ మాట్లాడుతు నా పై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా నియమించిన   రాష్ట్ర కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు, నిరంతరం విద్యారంగా సమస్యల పై పోరాటం చేస్తూ సంఘం బలోపేతం కోసం కృషి చేస్తాను అని అన్నారు.