పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడి గా పురేళ్ళ నితీష్*
Published: Tuesday April 04, 2023
మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 03, ప్రజాపాలన: పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడి గా రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన పురేళ్ళ నితీష్ ని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట రాజేష్ నియమనించారు. ఈ సందర్బంగా పురేళ్ళ నితీష్ మాట్లాడుతు నా పై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు, నిరంతరం విద్యారంగా సమస్యల పై పోరాటం చేస్తూ సంఘం బలోపేతం కోసం కృషి చేస్తాను అని అన్నారు.
Share this on your social network: