అయ్యప్ప స్వాములకు అన్నదానం

Published: Wednesday November 23, 2022
చౌటుప్పల్, నవంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి) శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో    
11 వరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన కొండా సాయిగౌడ్ వసుంధర దంపతుల వారి పెళ్లిరోజు సందర్భంగా అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్వహించారు వారికి అష్ట అయిశ్వర్యాలు అయీరు ఆరోగ్యాలు ప్రసాదించాలని అయ్యప్పస్వామి ని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో గురుస్వాములు చెరకు అశోక్ గౌడ్, తొర్పునూరి నర్సింహ్మ, మహేష్ గౌడ్, కళ్లెం నాగరాజు గౌడ్, బత్తుల మల్లేష్ గౌడ్, చోవ్వొజు మల్లేష్ చారి, ఐతగొని శ్రీను, దేశగోని రాజు, జోర్కా నగేష్, అల్లి కృష్ణ, మారగొని గణేష్, పబ్బు శ్రీకాంత్, వంగురి శ్రీను, కట్కూరి సాయి కిరణ్, సిలివేరు రాజు, చెరకు రాకేష్, బెల్లి కృష్ణ, మార్గం శేఖర్, నాగరాజు, అనీల్, మీసాల శ్రీకాంత్, బొల్లు ప్రవీణ్, అన్నప్రసాదం స్వీకరిస్తున్న అయ్యప్పస్వామి మలదారులు పాల్గొన్నారు,