నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

Published: Monday November 07, 2022
 వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 06 నవంబర్ ప్రజా పాలన : ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో  నిర్వహించే  ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ నిఖిల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

అనివార్య కారణముల వల్ల సోమవారం 7న ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని, ప్రజలు ఇట్టి విషయాన్ని గ్రహించి తమ దరఖాస్తులను అందించేందుకు కలక్టరేట్ కార్యాలయానికి వచ్చి ఇబ్బంది పడకూడదని కలెక్టర్  తెలియజేశారు.