ప్రజాపాలన కొడంగల్ ప్రతినిధి నవంబర్25: వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం రావుల పల్లి గ్రామంలో మ

Published: Saturday November 26, 2022

ఒకరు,రావాలపల్లి సంఘాలకు అవగాహన కల్పిస్తూన కొడంగల్ నియోజకవర్గం అంబెడ్కర్ యువజన సంఘం అధ్యక్షులు యు రమేష్ బాబు    రమాబాయి చేసిన త్యాగం ఆమె పడిన కష్టాలు తల్లి రమాబాయి ఎంతో కష్టపడి పిడకలు అమ్మి కూడా బాబాసాహెబ్ కు చదువుకోడానికి డబ్బులు పంపించడం జరిగిందనీ అంతేకాకుండా తన నలుగురు పిల్లల్ని కూడా మన కోసం మన పిల్లల భవిష్యత్తు కొరకు వాళ్ళ రక్తాన్ని ధారపోసి వాళ్ల జీవితాలని మన కోసం త్యాగం చేసిన త్యాగమూర్తి అని ఆమె చేసిన త్యాగాలనుకోని ఆడుతూ ఆ తల్లి చేసిన త్యాగం వల్లనే మనం ఈరోజు స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం కాబట్టి ఆ మహనీయురాలి ఆశయాలు ఆలోచన విధానం ముందుకు తీసుకుపోవాలంటే తల్లి రమాబాయి అంబేడ్కర్ ఫోటోలు ప్రతి ఇంట్లో ఉండాలని రావులపల్లి మహిళలకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లు రావులపల్లి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు హనుమంతు  శామప్ప మహేష్ రవి కిష్టప్ప వెంకటయ్య గ్రామ పెద్దలు కళాకారులుచిన్నయ్య కస్తూరి పల్లి వెంకట్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు