మంత్రి మల్లారెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన మేయర్లు కార్పొరేటర్లు నాయకులు

Published: Friday October 07, 2022
మేడిపల్లి, అక్టోబర్6 (ప్రజాపాలన ప్రతినిధి)

దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని బోడుప్పల్ నగరపాలక సంస్థ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీీ రవి గౌడ్, కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు కార్మికశాఖ మంత్రివర్యులు  చామకూర మల్లారెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చం అందజేసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, సింగిరెడ్డి పద్మా రెడ్డి, చీరాల నరసింహ, సుమన్ నాయక్, నాయకులు 

కొత్త రవి గౌడ్, రామచంద్రారెడ్డి, కొత్త చక్రపాణి గౌడ్, మీసాల కృష్ణ, దనగల్ల యాదగిరి, బందరం శ్రీధర్ గౌడ్ తదితరులు ఉన్నారు.