కందుల కృష్ణారావు దంపతుల కుమార్తె కుమారుల నూతన వస్త్రలంకరణ
Published: Tuesday April 06, 2021
మధిర ప్రజా పాలన ప్రతినిధి 5వ తేదీమటూరు పేట లో యువ జన నాయకుడు కందుల భాస్కర్ అన్న కందుల కృష్ణారావు దంపతుల కుమార్తె కుమారుల నూతన వస్త్రలంకరణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ జిల్లా నాయకులు మొక్క శేఖర్ హుస్సేన్ మధిర నియోజకవర్గ యూత్ అధ్యక్షులు తుమటి నవీన్ రెడ్డి ఎస్సీ సెల్ల్ అధ్యక్షులు ధారా బాలరాజు యూత్ అధ్యక్షులు అద్దంకి రవికుమార్ సేవాడల్ అధ్యక్షుడు ఆదూరి శ్రీనివాస్ ఆవుల కిరణ్ సర్పంచ్ పులిబండ్ల చిట్టిబాబు బండారు నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: