మాస్కులు తయారుపై అవగాహన సదస్సు..

Published: Friday July 22, 2022

 

జనశిక్షన్ సంస్థాన్ ఖమ్మం జిల్లా వారి ఆధ్వర్యంలో గురువారం తిరుమలయపాలెం మండలంలోని పాతర్లపాడు, జల్లేపల్లి,, హైదరాసాయి పేట, తిప్పారెడ్డి గూడెం గ్రామాలలో స్వచత పక్వాడ కార్యక్రమాలలో భాగంగా కోవిడ్ 19 పై అవగాహన సదస్సును నిర్వహించి లబ్ధిదారులతో ఫేస్ మాస్క్స్ తయారు చేయించారు. ఈ సందర్భంగా జనశిక్షణ సంస్థన్ ఖమ్మం జిల్లా డైరెక్టర్ వై. రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రజలందరు విధిగా మాస్క్స్ దరించాలని, శానిటైజర్స్ ఉపయోగించాలని బౌతిక దూరం పాటించాలని సూచించారు. అందరు ఆరోగ్యాంగా ఉండాలని, మనపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురుగు నీటిని తొలగించాలని, యువత ఉద్వోగం, స్వయం ఉపాధి రంగాలలో స్థిరపడాలనుకునే వారు ఎప్పడికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరాక్చుకొని అంది వచ్చే అవకాశాలను వినియోగించుకొవాలన్నారు. మారుమూల గ్రామాలలో ఉన్న మహిళలు, యువతీ, యువకులు, అన్ని వర్గాల ప్రజలందరు ఈ శిక్షణ లో చేరి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని స్వయం శక్తితో ప్రతివారు ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో జె యస్ యస్ స్టాఫ్,రిశోర్స్ పర్సన్స్ జాస్మిన్, సౌందర్య, భవాని, కవిత, రమేష్, రమాదేవి, యస్ కె. రజియా గ్రామ ప్రెసిడెంట్, సెక్రటరీ పెద్దలు పాల్గొన్నారు.

జనశిక్షన్ సంస్థాన్ ఖమ్మం జిల్లా వారి ఆధ్వర్యంలో గురువారం తిరుమలయపాలెం మండలంలోని పాతర్లపాడు, జల్లేపల్లి,, హైదరాసాయి పేట, తిప్పారెడ్డి గూడెం గ్రామాలలో స్వచత పక్వాడ కార్యక్రమాలలో భాగంగా కోవిడ్ 19 పై అవగాహన సదస్సును నిర్వహించి లబ్ధిదారులతో ఫేస్ మాస్క్స్ తయారు చేయించారు. ఈ సందర్భంగా జనశిక్షణ సంస్థన్ ఖమ్మం జిల్లా డైరెక్టర్ వై. రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రజలందరు విధిగా మాస్క్స్ దరించాలని, శానిటైజర్స్ ఉపయోగించాలని బౌతిక దూరం పాటించాలని సూచించారు. అందరు ఆరోగ్యాంగా ఉండాలని, మనపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురుగు నీటిని తొలగించాలని, యువత ఉద్వోగం, స్వయం ఉపాధి రంగాలలో స్థిరపడాలనుకునే వారు ఎప్పడికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరాక్చుకొని అంది వచ్చే అవకాశాలను వినియోగించుకొవాలన్నారు. మారుమూల గ్రామాలలో ఉన్న మహిళలు, యువతీ, యువకులు, అన్ని వర్గాల ప్రజలందరు ఈ శిక్షణ లో చేరి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని స్వయం శక్తితో ప్రతివారు ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో జె యస్ యస్ స్టాఫ్,రిశోర్స్ పర్సన్స్ జాస్మిన్, సౌందర్య, భవాని, కవిత, రమేష్, రమాదేవి, యస్ కె. రజియా గ్రామ ప్రెసిడెంట్, సెక్రటరీ పెద్దలు పాల్గొన్నారు.