హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో రామంతాపూర్ బీజేపీ నాయకులు

Published: Saturday October 09, 2021
మేడిపల్లి, అక్టోబర్ 8 (ప్రజాపాలన ప్రతినిధి) : హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా రామంతాపూర్ నుండి డివిజన్ బీజేపీ అధ్యక్షుడు, హుజురాబాద్ ఎన్నికల శక్తి కేంద్రం ఇంచార్జ్ బండారు వెంకట్రావు ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా బీజేపీ ఓబీసీ ప్రధాన కార్యదర్శి రేవు నరసింహ కురుమ, సీనియర్ నాయకులు మేక బుచ్చి రెడ్డి, వేముల వెంకటరెడ్డి, రామంతపూర్ డివిజన్ యువమోర్చా అధ్యక్షులు పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి, ఇళ్ళిటం నరసింహారెడ్డి, బాలచందర్, సత్యనారాయణ, కార్తీక్ పాల్గొని హుజురాబాద్ అసెంబ్లీ మున్నూరు కాపు వాడ, గణేష్ నగర్, అర్జున్ వాడ, బూత్ నెంబర్ 39, 47, 49 లలో ఈటెల రాజేందర్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం సాగుతోంది.