టీయూడబ్ల్యూజే మధిర డివిజన్ నూతన కమిటీ ఎన్నిక. అధ్యక్షుడిగా ధనిశెట్టి కార్యదర్శిగా తుమ్మరపు

Published: Tuesday December 06, 2022
మధిర డిసెంబర్ 5 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీీ పరిధిలో సోమవారం నాడు స్థానిక శ్రీరస్తు ఫంక్షన్ హాల్.టీయూడబ్ల్యూజే మధిర డివిజన్ నూతన కమిటీని సోమవారం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ సమక్షంలో ఏకగ్రీవంగా కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా :ధనిశెట్టి శ్రీనివాసరావు (వెలుగు)ప్రధాన కార్యదర్శిగా: తమ్మారపు బ్రహ్మం(నమస్తే తెలంగాణ)
ఉపాధ్యక్షులుగా:చెల్లా శ్రీనివాసరెడ్డి(ప్రెస్ మీడియా) , రేగళ్ళ శ్రీనివాసరావు( సూర్య), సురభి వెంకన్న(సాక్షి), వేముల నవీన్(టీ మీడియాసహాయ కార్యదర్శులుగా: పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్(ప్రజా పాలన), గంధం శ్రీనివాస్ రావు(సాక్షి), దోసపాటి విజయ్ (విజన్ ఆంధ్ర).కోశాధికారిగా: రావూరి కృష్ణ ప్రసాద్ (ప్రజా జ్యోతి)కార్యవర్గ సభ్యులుగా:
జి రామారావు దేవిశెట్టి కృష్ణ యార్లగడ్డ శ్రీనివాసరావు బాణాల రామకృష్ణ, భూక్య శ్రీనివాసరావు ,పసుపులేటి మహేష్ , యారమల శ్రీనివాస్ రెడ్డి, ఈలప్రోలు కృష్ణారావు ,ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివరావు నాయకులు చిర్రా రవి ఉన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుుులు కార్యదర్శులు మాట్లాడుతూ జర్నలిస్టు సమస్యలపై పరిష్కారానికి మేము మా వంతు అన్ని రాజకీయ పార్టీలనుు కలుపుకుంటూ జర్నలిస్టు సమస్యలను తీరుస్తామని ఏ జర్నలిస్ట్ కి ఆపదొచ్చిన ఆ సమయంలో ఆ జర్నలిస్ట్ కి మా వంతు మేముు సహకారం అందిస్తామని జర్నలిస్టుు సమస్యలన ఇళ్లల స్థలాలుు హెల్త్ కార్డ్ అనే సమస్యలపై పరిష్కరిస్తామని వారుు తెలిపారు మాకు సహకరించిన ప్రతి జర్నలిస్టు మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారులుు నూతన కమిటీకి స్వాగతంపలుకుతూ వివిధ సంస్థల అధినేతలు రాజకీయ ప్రముఖులు నూతన కమిటీ సభ్యులు శుభాకాంక్షలుుు తెలుపుతున్నాను