ఘనంగ ఎన్టీఆర్ 26 వ వర్థంతి
Published: Wednesday January 19, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 18 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అధ్యక్షుడు జక్కా రామ్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 26 వర్ధంతి ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం చెరువు కట్ట పైన ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి జల మోనిరవీందర్ మంచాల్ మండల్ అధ్యక్షులు చింతకింది చక్రపాణి పార్లమెంటు యూత్ అధ్యక్షులు జక్కా కరుణాకర్ రెడ్డి ఆదిభట్ల మున్సిపాలిటీ నాయకులు మెట్టు దామోదర్ రెడ్డి కాసోజు వీరాచారి దాసు గౌడ్ కప్పరి అంజయ్య ఉప్పరిగూడ సొసైటీ డైరెక్టర్ బొమ్మకంటి అశోక్ బిక్షపతి గరిగే వెంకటేష్. ఇబ్రహీంపట్నం యూత్ నాయకులు మనోజ్ కుమార్. మంచాల యూత్ నాయకులు రాజేష్. కాసోజునరసింహ చారి. తదితరులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.
Share this on your social network: