పిల్ల కాలువలో పడి రెవెన్యూ అధికారి మృతి
Published: Monday February 22, 2021
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం ప్రజాపాలన: దంతాలపల్లి మండలం లోని రిపోని గ్రామానికి గ్రామ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహిస్తున్న కొండ అచ్చయ్య తండ్రి భిక్షమయ్య వయస్సు 53 సం. గ్రామం పోలేపల్లి మండలం తొర్రుర్ గారు ఈ రోజు వీరి వ్యవసాయ భూమి వద్ద పొలం పనులు చేస్తుండగా సుమారు మధ్యాన్నం 4.00 గం. సమయంలో పిల్ల కాలువలో పడి మృతి చెందినారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు మరియు కుమారుడు కలరు.
Share this on your social network: