ఇబ్రహీంపట్నం జూన్ తేది 6 ప్రజాపాలన ప్రతినిధి.

Published: Tuesday June 07, 2022
పట్టణ ప్రగతి లో భాగంగా కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి మొక్కలు నాటడం జరిగింది.


సోమవారం రోజున తుర్కయంజాల్ మున్సిపాలిటీ లోని మునగనూరు గ్రామంలో 15వ వార్డ్ లో పట్టణ ప్రగతి  ( నాలుగో విడత ) 4వ రోజు  కార్యక్రమంలో భాగంగా మునగనూరు మెయిన్ రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటిన మున్సిపల్ చైర్మన్ పర్సన్ మల్ రెడ్డి అనురాధ రాంరెడ్డి  మున్సిపల్ కమిషనర్ జ్యోతి  మరియు 15th వార్డ్ కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి 
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్, శివ కుమార్,ప్రవీణ్, అశోక్,రఘువీర్ రెడ్డి, రాణీ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.