జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ దిశ సమావేశం

Published: Thursday July 15, 2021
జగిత్యాల, జులై 14 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలోని సుమంగలి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన జగిత్యాల జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ఎమ్మెల్యేలు డా: సంజయ్ కుమార్ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జిల్లా కలెక్టర్ రవి జడ్పీ సీఈవో వినోద్ వివిధ శాఖల అభివృద్ధి పనుల అంశాలపై జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.