వేణుగోపాల స్వామి జాతర సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభానికి ముఖ్యఅతిథిగా జడ్పిటిసి మ

Published: Thursday February 17, 2022
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 16 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మంచాల మండల ఆరుట్ల గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి జాతర సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన మంచాల మండల జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి మరియు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ0 కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి మరియు మంచాల మండల ఎంపీటీసీ నరేందర్ రెడ్డి  మరియు ఇబ్రహీంపట్నం ఎం న్ ఆర్ యువసేన అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి వివిధ గ్రామాల అరుట్ల గ్రామ శాఖ అధ్యక్షుడు, రావుల భాష మరియు మాజీ సర్పంచ్ సుంకరి. పాండు, గ్రామ కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ, రమేష్ కిసాన్ సెల్ మండల అధ్యక్షులు కావాలి. బుగ్గరాములు ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ మండల నాయకులు మరియు అరుట్ల గ్రామ యత్ కాంగ్రెస్ నాయకులు మరియు క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు పాల్గొన్నారు.