తండ్రికి కర్మకాండలో కూతురు
Published: Monday May 24, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని తండ్రికి ముందు నడిచిన తనయ ఆదివారం కంచన పల్లి గ్రామానికి చెందిన డేగల నర్సింహా అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. ఇతనికి ఇద్దరు కూతుర్లు కర్మకాండ చెయ్యడానికి వారసులు లేరు కావున పెద్ద కూతురు ప్రేమలత ముందుండి కర్మకాండ పనులు పూర్తి చేసి కొడుకులు లేని లోటును పూర్తి చేసిందని, ఆమెకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
Share this on your social network: