*అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడు. -దళిత అవార్డు గ్రహీత కడమంచి నారాయణదాసు.
Published: Saturday April 15, 2023
చేవెళ్ల ఏప్రిల్ 14,
(ప్రజాపాలన):-
విశ్వజ్ఞాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని దళితరత్న అవార్డు గ్రహీత, కడమంచి నారాయణ దాస్ మహనీయుల. చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నీవహించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బి అర్ బడుగు బాలహీనఅభివృధి కోసం కృషి చేసాడన్నారు.
భారతదేశ మొట్ట మొదటి న్యాయశాఖ మంత్రిగా, గొప్ప ఆర్థికవేత్తగా భారత రాజ్యాంగ నిర్మాత్తగా ఎన్నో సేవాలాందించారాని, అయన విశ్వ జ్ఞాని అని కొనియాడారు. భారత రాజ్యాంగం ద్వారానే అందరు ఇంత స్వేచ్చగా జీవించాంగలుగుతున్నామని అన్నారు.అయన జీవితం పేద. ప్రజల అభ్యునతి కోసం త్యాగం చేసాడన్నారు. యువత వారి జీవితాన్ని ఆదర్శంగా తీసికోవాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో తదితరులు పాల్గొన్నారు..
Share this on your social network: