అదిలాబాద్ నుంచి ఒంగోలు బస్సు ప్రారంభం

Published: Tuesday May 31, 2022
జన్నారం రూరల్, మే 30, ప్రజాపాలన: టిఎస్ అర్టీసి ప్రయాణికుల సౌకర్యార్ధం అదిలాబాద్ నుంచి ఒంగోలు వరకు ప్రతి రోజు జన్నారం బస్ స్టాండ్ నుంచి  ఏడు గంటల నాలుపై నిమిషాలకు సూపర్ లాగ్జారీ బస్సు సర్వీసు అదివారం  ప్రారంభించారు, అదిలాబాద్ డిపో సూపర్ లాగ్జారీ బస్సు వయా:- గుడిహథ్నూర్, ఉట్నూర్ జన్నారం బస్ స్టాండ్ రాత్రి 7: 30 నిమిలకు చేరుకుంటుంది కావున మండల ప్రజలు సద్వినియోగము చేసుకోవాలి, లక్షిటిపేట్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, ఒంగోలు వరకు వేల్లే ప్రయాణికులకు చేరవేయానైనది, అదేవిధంగా టిఎస్ అర్టీసి కార్గో పర్సల్ ప్రయాణికులు ఉపయెాగించుకోగలరు,