20వ వార్డు లో సీసీ రోడ్డు కి శంకుస్థాపన చేసిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
Published: Friday June 04, 2021
మధిర, జూన్ 3, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో 20వ వార్డ్ కౌన్సిలర్ ముత్తవరపు ప్యారి రాణి వార్డులో ఈరోజు సిసి రోడ్డు శంకుస్థాపన చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లతా జయాకర్, మరియు టిఆర్ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవి, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మొండితోక జయకర్, సొసైటీ అధ్యక్షులు బిక్కి కృష్ణ ప్రసాద్, కరివేద సుధాకర్, ఎర్రగుంట రమేష్, మాజీ కౌన్సిలర్ వేముల శ్రీనివాస రావు, రెండో వార్డు కౌన్సిలర్ ఇక్బాల్, నగులవంచ రామారావు తదితర పార్టీ ముక్య నాయకులు కార్యకర్తలు వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.
Share this on your social network: