కదిలిన క్యాడర్ మార్మోగిన ప్రచారం
Published: Thursday March 04, 2021
ఖమ్మం, మార్చి 3 (ప్రజాపాలన ప్రతినిధి) : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆరెస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం నగరం లో ముమ్మర ప్రచారాలు నిర్వహిస్తున్నారు.40 వ డివిజన్ లో పార్టీ నేతలు.కార్యకర్తలు ఇంటింటికి తిరిగి పల్లా కు ఓటు వేయాలని అభ్యర్తించారు. డివిజన్ పరిధిలోని వివిధ బస్తీలో ప్రచారాలు నిర్వహించారు.కార్యక్రమం లో కార్పొరేటర్ నీలం జయమ్మ కృష్ణ .నాయకులు గజ్జల వెంకన్న .బాశెట్టి ఫణికృష్ణ .వెంకటేశ్వర్లు. సురేష్ .రాజశేఖర్ కె వెంకన్న .జాగిని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: