ఇబ్రహీంపట్నం జూలై తేదీ 6 ప్రజాపాలన ప్రతినిధి

Published: Thursday July 07, 2022
*దండు మైలారం విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ దాసరి.యాదయ్య ను సన్మానించిన
వైయస్సార్ తెలంగాణ పార్టీ
కార్మిక సంఘం మండలం నాయకుడు
చీమల మహేశ్వరావు

ఇబ్రహీంపట్నం మండలం దండుమైలా రాం గ్రామం విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ గా నూతనంగా విధుల్లో చేరిన దాసరి యాదయ్య ను తోటి కార్మికులతో కలిసి శాలువా కప్పి ఘనంగా నిర్వహించిన వైయస్సార్ తెలంగాణ పార్టీ ఇబ్రహీంపట్నం మండలం కార్మిక సంఘం నాయకుడు చీమల మహేశ్వరావు ఆపరేటర్ యాదయ్య నల్ల వెళ్లి గ్రామం సబ్ స్టేషన్ నుండి బదిలీ అయిన యాదయ్య దండుమైలారం సబ్ స్టేషన్ లో విదులో చేరటం చాలా సంతోషంగా ఉంది అన్నారు ఆపరేటర్ గా యాదయ్య కు పది ఏండ్ల అనుభవం ఉంది విద్యుత్ సరఫరా విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న ఫోన్ చేయగానే రాత్రి అనక పగలనక వెంటనే స్పందించే వ్యక్తి యాదయ్య అని అన్నారు దండుమైలారం గ్రామంలో ఆపరేటర్ గా ప్రజలకు అందుబాటులో ఉండి మంచి పేరు తెచ్చుకోవాలి అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు