నేడు చౌదర్ పల్లి కి హరీష్ రావు గారు రాక. చౌదర్పల్లి లో డా

Published: Monday June 20, 2022
బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించడానికి ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు గారు,సబితా ఇంద్రారెడ్డి గారు వస్తున్నారని తాలూకా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు u. రమేష్ బాబు,జిల్లా ఇంఛార్జి తుప్పలి.అశోక్ కుమార్ గారు తెలిపారు.ఇట్టి సభకు గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ మౌర్య,mlc గోరేటి వెంకన్న, డా.జయ రాజ్ విచ్చేస్తున్నారు.సాయత్రం నాలుగు గంటల కు సభా నిర్వహణ ఉంటుంది..అందరూ రాగలరు..పాల్గొన్నవారు.తోలు వెంకటన్న, ఆలీఖాన్ పల్లి రాము ..