ఆదిశేష యూత్ గణేష్ మండలి అన్నదాన కార్యక్రమం. సెప్టెంబర్ 7. క్యాతనపల్లి. ప్రజాపాలన ప్రతినిధి.

Published: Thursday September 08, 2022
నేతాజీ సుభాష్ మార్కెట్ రామకృష్ణాపూర్ లో బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈఅన్నదాన కార్యక్రమానికి .జి ఎస్ ఆర్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ రాజా రమేష్.500 మందికి సరిపోను వంట సామాగ్రి ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తబక్కల్ స్కూల్ విద్యాసంస్థ చైర్మన్ , టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్. గాండ్ల సమ్మయ్య. మరియు  జి ఎస్ ఆర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొనడం జరిగింది.
 
 
 
Attachments area