2లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి

Published: Thursday July 08, 2021
పాలేరు జూలై 7 (ప్రజాపాలన ప్రతినిధి) : ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. నిరుద్యోగులకు ఇప్పటి వరకు చెల్లించాలసిన 31 నెలల నిరుద్యోగభృతి రూ.93,496 ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి అని డిమెండ్ చేస్తూ ప్రదర్శన చెయ్యడం జరిగింది.. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అనంతు ఉపేందర్ ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి షకీలా పల్లి మునేష్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్ర దేశి రామకృష్ణ దుద్దుకూరు కార్తీక్ జిల్లా కార్యదర్శి చిలకల నాని నల్లమలుపు శ్రీనివాస్ వన్ టౌన్ అధ్యక్షుడు దాసరి శివ బిజెపి ప్రధాన కార్యదర్శి అర్బన్ టౌన్ బీజేవైఎం అధ్యక్షులు వల్లాల రమేష్ కృష్ణ మైనార్టీ మోర్చా జిల్లా అన్వర్ ఖాన్ గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు విక్రమ్ జాదవ్ ఏపూరి నాగేశ్వరరావు చందు ప్రవీణ్ మణికంఠ జగదీష్ ప్రధాన కార్యదర్శి వసంత్ వీరబాబు రాజేష్ శోభన్ నరేష్ సుమంత్ నవీన్ బీజేవైఎం ముఖ్య నాయకులు పాల్గొన్నారు జగదీష్