సొసైటీ లో రైతులకు క్రాప్ లోన్ రుణాలు పంపిణీమధిర

Published: Friday September 09, 2022
సెప్టెంబర్ 8 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు మధిర సొసైటీ కార్యాలయంలో సొసైటీ అధ్యక్షులు కృష్ణణ ప్రసాద్ ఆధ్వర్యంలో రైతులకు క్రాఫ్ లోన్ పంపిణీ చేశారు25 మంది రైతులకు రూ.25 లక్షల రూపాయలు రుణాలు పంపిణీ చేసిన సొసైటీ చైర్మన్ బిక్కి కృష్ణప్రసాద్ సొసైటీ పరిధిలో రైతులకు క్రాప్ రుణాలు మంజూరు అయ్యాయి కాగా ఆ రుణాలను గురువారం నాడు మధిర సొసైటీ లో చైర్మన్ బిక్కి కృష్ణప్రసాద్, డైరెక్టర్లు రైతులకు అందజేశారు మొత్తం 25 మంది రైతులకు రూ.25 లక్షల రూపాయల రుణాలు అందజేసినట్లు చైర్మన్ బిక్కి కృష్ణప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు సకాలంలో క్రాప్ రుణాలు, ఎరువులు అందించడం జరుగుతోందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారుుఈ. కార్యక్రమంలో సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు