ప్రజాపాలన కొడంగల్ ప్రతినిధి జూలై 29
Published: Saturday July 30, 2022
ఈరోజు కొడంగల్ త హసిల్ దర్ కార్యల ముందర వి.ఆర్.ఏ లు గత 5 రోజులనుండీ సమ్మె చేయడం జరుగుతుంది వల్ల సమస్యలు పరిష్కరించాలని పే స్కెల్ మరియు ప్రమోసన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేసినారు ఇట్టి సమ్మెకు కొడంగల్ కాంగ్రెస్ మండలపార్టీ సంగీ భావము ప్రకటించింది ఈ కార్యక్రమంలో వి. ఆర్.ఎ లు కాంగ్రెస్ మండల అధ్యక్షులు ప్రశాంత్.మాజీ మండల అధ్యక్షులు యూసుఫ్ మండల ప్రచార కార్యదర్శి యస్.సోమశేఖర్. యస్.టి.సెల్ నాయకుడు తర్యనాయక్.శంకర్ నాయక్ నర్సింలు సర్పంచ్ బల్ రెడ్డి ముస్తాక్ ప్రకాష్.తదితరులు పాల్గొని మద్దతు తెలిపినరు.
Share this on your social network: