ప్రజాపాలన కొడంగల్ ప్రతినిధి జూలై 29

Published: Saturday July 30, 2022
ఈరోజు కొడంగల్ త హసిల్ దర్ కార్యల ముందర వి.ఆర్.ఏ లు గత 5 రోజులనుండీ సమ్మె చేయడం జరుగుతుంది వల్ల సమస్యలు పరిష్కరించాలని పే స్కెల్ మరియు ప్రమోసన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేసినారు ఇట్టి సమ్మెకు కొడంగల్ కాంగ్రెస్ మండలపార్టీ సంగీ భావము ప్రకటించింది ఈ కార్యక్రమంలో వి. ఆర్.ఎ లు కాంగ్రెస్ మండల అధ్యక్షులు ప్రశాంత్.మాజీ మండల అధ్యక్షులు యూసుఫ్ మండల ప్రచార కార్యదర్శి యస్.సోమశేఖర్. యస్.టి.సెల్ నాయకుడు తర్యనాయక్.శంకర్ నాయక్ నర్సింలు సర్పంచ్ బల్ రెడ్డి ముస్తాక్ ప్రకాష్.తదితరులు పాల్గొని మద్దతు తెలిపినరు.