జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి నసర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి

Published: Saturday August 07, 2021
ఇబ్రహీంపట్నం ఆగస్టు 06 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మంచాల మండలం ఆరుట్ల గ్రామపచాయితీ లో స్వరాష్ట సాధనకోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు. తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ని గ్రామ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ కు దిక్సూచిగా నిలబడి తెలంగాణ ప్రజలకు అందివ్వాలని నిధులు నియామకాలు తెలంగాణలో అమలు పరచాలని నాలుగు కోట్ల ప్రజల తెలంగాణను తెచ్చిపెట్టిన ఘనత జయశంకర్ సార్ ది అని ఆయన అన్నారు. ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రంలో ఉప సర్పంచ్ పాండల జంగయ్య గౌడ్ పంచాయితీ కార్యదర్శి జనార్దన్ రెడ్డి వార్డ్ సభ్యులు మణిపాటి వెంకటేష్, శివ కుమార్, మమత మల్లేష్, కొండూరి మల్లేష్, తులసి మరియు గ్రామపంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.