మాజీ మంత్రి తుమ్మల కలిసిన మధిర బిఆర్ఎస్ నాయకులు

Published: Saturday January 21, 2023
మధిర జనవరి 20 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు బి ఆర్ ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా మాజీ మంత్రివర్యులు*శ్రీ తుమ్మల నాగేశ్వరావు ని వారి స్వగృహం గండుగులపల్లిలో కలిసిన  బిఆర్ఎస్ పార్టీ నాయకులు మొండితోక సుధాకర్ రావు మాదాల రామారావు మరియు న్యాయవాది నెల్లూరు రవి  చెరుకూరి నాగార్జున  కలిసి ఖమ్మం జిల్లా తాజా రాజకీయాలపై  సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో బి ఆర్ ఎస్ నాయకత్వంలో అన్ని విధాల జిల్లాలో అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం జిల్లా ప్రాధాన్యత ఇస్తూ జిల్లా అభివృద్ధిలో మన వంతు మనసు సాయ సహకారం సహకరించాలని వారు తెలిపారు