మాజీ మంత్రి తుమ్మల కలిసిన మధిర బిఆర్ఎస్ నాయకులు
Published: Saturday January 21, 2023
మధిర జనవరి 20 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు బి ఆర్ ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా మాజీ మంత్రివర్యులు*శ్రీ తుమ్మల నాగేశ్వరావు ని వారి స్వగృహం గండుగులపల్లిలో కలిసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు మొండితోక సుధాకర్ రావు మాదాల రామారావు మరియు న్యాయవాది నెల్లూరు రవి చెరుకూరి నాగార్జున కలిసి ఖమ్మం జిల్లా తాజా రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో బి ఆర్ ఎస్ నాయకత్వంలో అన్ని విధాల జిల్లాలో అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం జిల్లా ప్రాధాన్యత ఇస్తూ జిల్లా అభివృద్ధిలో మన వంతు మనసు సాయ సహకారం సహకరించాలని వారు తెలిపారు
Share this on your social network: