పల్లా ని గెలిపించండి

Published: Friday March 12, 2021
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల
మధిర, మార్చి 11, ప్రజాపాలన ప్రతినిధి: ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కోటేశ్వర రావు పేర్కొన్నారు. ఈరోజు 20వ వార్డు లో కౌన్సిలర్ ముత్తవరపు
రాణి గారి ఆధ్వర్యంలో విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు  ఎమ్మెల్సీ ఓట్లు క్యాంపింగ్ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పట్టణ బాధ్యులు కనుమూరి వెంకటేశ్వర గారు మున్సిపాలిటీ ఫోర్ లీడర్ వై వి అప్పారావు టిఆర్ఎస్ నాయకులు ముత్తవరపు ప్యారి  ఎర్రగుంట రమేష్ వార్డు సభ్యులు పాల్గొన్నారు.