ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 10ప్రజాపాలన ప్రతినిధి *రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అనిత రెడ్డ
Published: Friday November 11, 2022
మంచాల మండల అభివృద్ధి కొరకు ప్రతిపాదనలు అందించిన మంచాల జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి గురువారం రోజున రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనిత రెడ్డి గారికి మంచాల మండల పరిధిలోని అభివృద్ధి కోసం వివిధ గ్రామాలలో అండర్ డ్రైనేజీ, సిసి రోడ్లు, మౌలిక సదుపాయాల గురించి సుమారుగా 30 లక్షల రూపాయల పనుల కొరకు ప్రతిపాదనలు అందించిన జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి అనంతరం అత్యంత దక్షిణ కాశి బుగ్గ క్షేత్రంగా పేరొందిన మంచాల మండల పరిధిలోని శ్రీ శ్రీ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు జిల్లా పరిషత్ చైర్మన్ గారిని ఆహ్వానించిన జెడ్పీటీసీ మర్రి నిత్య నిరంజన్ రెడ్డి .
Share this on your social network: