బృందావనం ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కోట రాంబాబు

Published: Thursday October 28, 2021
మధిర అక్టోబ27 ప్రజాపాలన ప్రతినిధి : మండలం కృష్ణాపురం గ్రామ సమీపంలో వైరా రోడ్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన బృందావనం ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఖమ్మం జిల్లా దిశ కమిటీ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు డా.కోట రాంబాబు ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ యజమానులు కోటిరెడ్డి లోకేష్ నరేష్, శ్రీనివాస రెడ్డి తదితరులు ఉన్నారు.