ప్రపంచ ఛాయాచిత్రకారుల 183వ దినోత్సవం రోగులకు పండ్లు పాలు బ్రెడ్స్ పంపిణీ..

Published: Saturday August 20, 2022
ప్రపంచ ఛాయాచిత్రకారుల 183వ దినోత్సవం రోగులకు పండ్లు పాలు బ్రెడ్స్ పంపిణీ..
 
 
పాలేరు ఆగస్ట్ 19 ప్రజాపాలన ప్రతినిధి
ప్రపంచ183 ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఫోటో& వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వికలాంగులకు మరియు రోగులకు పండ్లు పాలు బ్రెడ్స్ పంపిణీ చేసిన నేలకొండపల్లి ఎస్సై స్రవంతి రెడ్డి, ఎంపీడీవో జమలారెడ్డి,
ఈ కార్యక్రమంలో
 ఏపీఒ సునీత, యంపీవో శివ, భాస్కర్ రావు, హాస్పటల్ సిబ్బంది, మండలం
ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గొలుసు ఆంజనేయులు,కార్యదర్శి కొమ్మురి నరేష్, కోశాధికారి వల్లాల ఉపేందర్,
జిల్లా ఉపాధ్యక్షులు జర్రిపోతుల సత్యనారాయణ, సీనియర్ ఫోటోగ్రాఫర్ ఏవీఎస్ రాజు, జనార్దన్ రావు, కందికొండ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు పొట్టపెంజర వెంకటేశ్వర్లు, కొత్తకొండ వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు రామగిరి రవి, మరాగాని పద్మారావు, మౌలానా, గోపి, వీరబాబు, నాగరాజు, నరేష్,చందు,సందీప్, పాల్గొన్నారు.
 
ప్రపంచ183 ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల ఫోటో& వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వికలాంగులకు మరియు రోగులకు పండ్లు బ్రెడ్స్ పంపిణీ చేసిన నేలకొండపల్లి ఎస్సై స్రవంతి రెడ్డి, ఎంపీడీవో జమలారెడ్డి, ఏపిఎం సునీత, యంపీవో శివ, భాస్కర్ రావు, హాస్పటల్ సిబ్బంది, మండలం అధ్యక్షుడు గొలుసు ఆంజనేయులు,కార్యదర్శి కొమ్మురి నరేష్, కోశాధికారి వల్లాల ఉపేందర్, సీనియర్ ఫోటోగ్రాఫర్ ఏవీఎస్ రాజు, జనార్దన్ రావు, కందికొండ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు పొట్టపెంజర వెంకటేశ్వర్లు, కొత్తకొండ వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు రామగిరి రవి, మరాగాని పద్మారావు, మౌలానా, గోపి, వీరబాబు, నాగరాజు, నరేష్,చందు,సందీప్, పాల్గొన్నారు.