ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 3ప్రజాపాలన ప్రతినిధి *సరియైన వేళలకు బస్సు నడపాలి డి ఎం ను కోరిన సర
Published: Friday November 04, 2022
రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని తిప్పాయిగూడ చిత్తాపూర్ తాళ్లగూడ గ్రామల మంచాల నుండి విద్యార్థులు ఆర్టీసీ బస్సులో రాచకొండ తిరుప్పాయిగూడ తాళ్లపల్లి గూడా మూడు ఊర్ల నుండి విద్యార్థులు బస్సులు ఎక్కి కిక్కిరిసి వస్తున్నారు. కాబట్టి మా చిత్తాపూర్లో విద్యార్థులు ఎన్నిసార్లు మెమోరండం ఇచ్చిన పట్టించుకోలేని డిఎం విద్యార్థులు అవస్థలతో బస్సు ఎక్కి రావడం జరుగుతుంది కాబట్టి మాకు గతంలో ఎనిమిది గంటలకు చిత్తాపూర్ నుండి కోటి వరకు పోయే బస్సును తప్పకుండా వేయగలరని ఆర్టీసీ డిఎం గారిని కోరనైనది. ఉదయం 5 గంటలకు ఆరుట్ల నుండి చౌటుప్పల్ పోయే బస్సు 6 గంటలకు వేయలని చిత్తాపూర్ గ్రామ సర్పంచ్ బొడ్డు నాగరాజు గౌడ్ తెలిపారు.
Share this on your social network: