ఆళ్లపాడు అంగన్ వాడి కేంద్రాల్లో అక్షరాభ్యాసం చేయించిన సర్పంచ్ మర్రి తిరుపతిరావు

Published: Tuesday December 07, 2021
బోనకల్, డిసెంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి: బోనకల్ మండలం అళ్లపాడు గ్రామంలో అంగన్వాడీ 3, 4 కేంద్రాల్లో పిల్లలకు అక్షరాభ్యాసం సర్పంచ్ మర్రి తిరుపతిరావు అక్షరాభ్యాసం చెయాడం జరిగింది. అనంతరం సర్పంచ్ మర్రి తిరుపతిరావు మాట్లాడుతు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి దగ్గర నుంచి పిల్లలను క్రమ తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు తీసుకోంచి వారి భవిష్యత్తు రేపటి తరానికి ఉపయేగ పడే విధంగా తీర్చిదిద్దాలని అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే పోషక పదార్థ ఆహారాలు తీసుకోవడం వల్ల శక్తీ వంతమైన ఆరోగ్యం నుంచి ఉత్తిర్ణత సాధిస్తారని తేలియ చేసినారు. అనంతరం అంగన్వాడీ 3, 4 మూడు కేంద్ర లలో పిల్లలకు హ్యాండ్ వాష్ చేసి పిల్లలు ప్రతి రోజూ హ్యాండ్ వాష్ చేసుకోవాలని చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చూసీంచినారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పద్మ, హుస్సేన్ బీ, గౌరమ్మ, ఆశా కార్యకర్త రత్నకుమారి, అయాలు మంగ, సావిత్రి పాల్గొన్నారు.