మధిర తహసీల్దార్ కార్యాలయంలో ఏడుగురికి కరోనా తెలిపిన తాసిల్దార్ రాజేష్

Published: Tuesday January 11, 2022
మధిర జనవరి 10 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మధిర మున్సిపాలిటీ పరిధిలో మధిర తహశీల్దార్. కార్యాలయం పనిచేసే ఏడుగురు సిబ్బందికి సోమవారం కరోనా సోకింది. ఈ విషయాన్ని తెలుసుకున్న దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శశిధర్ తహసిల్దార్ కార్యాలయంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి సిబ్బంది అందరికీ కరోనా టెస్టులు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాజేష్ మాట్లాడుతూ తహసిల్దార్ కార్యాలయానికి అత్యవసరం పని ఉంటే మాత్రమే రావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు సిబ్బందిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి దూరాన్ని పాటిస్తూ కరోనా జయించి వెళ్దాం తెలుపుతున్నాను