ఇబ్రహీంపట్నం మార్చ్ తేదీ 8 ప్రజా పాలన ప్రతినిధి **సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన మర్రి నిరంజన్

Published: Thursday March 09, 2023


తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు & ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి   మంచాల మండలం జపాల  గ్రామానికి చెందిన  ఓరుగంటి పెంటమ్మ w/'  స్వామి గౌడ్  కి ఏఐసీసీ సభ్యులుతెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్  క్యాంపి నియర్   భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి  సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారునికి బుదవారం రోజున మర్రి నిరంజన్ రెడ్డి అందజేశారు, ఈ సందర్భంగా లబ్ధిదారుడు మాట్లాడుతూ నియోజికవర్గంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటునందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు , ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ  నాయకులు ఓరుగంటి మహేష్ గౌడ్ పాల్గొన్నారు  .