ఇబ్రహీంపట్నం మార్చ్ తేదీ 8 ప్రజా పాలన ప్రతినిధి **సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన మర్రి నిరంజన్
Published: Thursday March 09, 2023
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు & ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి మంచాల మండలం జపాల గ్రామానికి చెందిన ఓరుగంటి పెంటమ్మ w/' స్వామి గౌడ్ కి ఏఐసీసీ సభ్యులుతెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపి నియర్ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారునికి బుదవారం రోజున మర్రి నిరంజన్ రెడ్డి అందజేశారు, ఈ సందర్భంగా లబ్ధిదారుడు మాట్లాడుతూ నియోజికవర్గంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటునందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు , ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓరుగంటి మహేష్ గౌడ్ పాల్గొన్నారు .
Share this on your social network: