విద్యుత్ శాఖ మామునూరు సెక్షన్ ఏఈ ఆర్ శ్రీనివాస్ నియామకం ఎర్రుపాలెం ఆగస్టు 29 ప్రజా పాలన
Published: Tuesday August 30, 2022
ప్రతినిధి ఎరుపాలెం మండలం మామునూరు విద్యుత్ శాఖ ఏఈ ఆర్ శ్రీనివాస్ జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్న బాధ్యత నిర్వహించడానికి సోమవారం నాడు విద్యుత్ శాఖ మామునూరు సెక్షన్ కు ఏఈగా ఆర్ శ్రీనివాసరావు మధిర సబ్ డివిజన్ ఏడిఈ సిహెచ్ సుధాకర్ రావు తన యొక్క జాయినింగ్ రిపోర్ట్ అందజేసి సెక్షన్ బాధ్యతలు స్వీకరించారు. మామునూరు సెక్షన్ ఏర్పడిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయిలో ఏఈగా నియమితులైన ఆర్ శ్రీనివాసరావు ని మధిర విద్యుత్ శాఖ రెవెన్యూ కార్యాలయ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ సిహెచ్ ప్రభాకర్ రావు , కొత్తగూడెం భద్రాద్రి జిల్లా హెచ్ టి సర్వీసుల సెక్షన్ ఏడీఈ రాంబాబు మరియు విద్యుత్ శాఖ సబ్ డివిజన్ సిబ్బంది అందరూ అభినందించారు.
Share this on your social network: