మాజీ శివాలయం చైర్మన్ కోమటిడి శ్రీనివాసరావు గారి కుటుంబాన్ని పరామర్శించిన బొమ్మడి రాంమ్మూర

Published: Monday June 28, 2021
మధిర ప్రజాపాలన ప్రతినిధి 27వ తేదీఇటీవల మరణించిన క్రీ.శే.కోమటిడ్డి రంగారావు గారి సతీమణి శ్రీమతి లక్ష్మీ సీతమ్మ గారు అకాల మరణానికి చింతిస్తూ లక్ష్మీ సీతమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లక్ష్మీసీతమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ తల్లి మరణంతో బాధపడుతున్న కోమటిడి నరసింహారావు శ్రీనివాసరావు గారి కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకులు మరియు మధిర టిఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్చార్జ్ బొమ్మడి రాంమ్మూర్తి