వ్యాక్సిన్ పై అవగాహన

Published: Thursday April 22, 2021
మధిర, ఏప్రిల్ 21, ప్రజా ప్రతినిధి : మహాదేవపురం గ్రామంలో పోలీస్ శాఖ వారు కరోనా వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మధిర టౌన్ ఎస్ ఐ ఉదయ్ కుమార్ గారు ప్రజల్లో కరోనా విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ చేయించుకోవలసిదిగా సూచించారు ఈ కార్యక్రమంలో తులసి రామ్ గారు ఆజాద్ యూత్ పౌండేషన్ చైర్మన్ అండ్ ఫౌండర్ మల్లికార్జున కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు