టీచర్స్ ను ఓటు అభ్యర్ధించిన బీజేపీ నాయకులు

Published: Tuesday March 09, 2021
మధిర, మార్చి 08 ప్రజాపాలన ప్రతినిధి: మధిర, 11 డివిజన్ లో నల్గొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రులు(mlc) ఎన్నికలో, పోటీ చేస్తున్న గుజ్జుల ప్రేమేందర్రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించ వలసినదిగా, sc కాలనీ లో ఉన్న హై స్కూల్, టీచర్స్ ను, మరియు పట్టభద్రుల ఓటర్స్ ని, కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో, బీజేపీ పట్టణ అధ్యక్షుడు పాపట్ల రమేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, చిలువేరు సాంభశివరావు, బీజేపీ జిల్లా కార్యదర్శి, మార్సకట్ల స్వర్ణకార్, జిల్లా కార్యవర్గ సభ్యులు కుంచం కృష్ణారావు, సీనియర్ నాయకుడు, రామిశెట్టి నాగేశ్వరావు,  టౌన్ ఉపాధ్యక్షులు, నల్లపు జయపాలు, తదితరులు పాల్గొనడం జరిగింది