బోదకాలు ఫైలేరియావ్యాధిగ్రస్తులకు నిత్యవసరవస్తువులుపంపిణీ

Published: Saturday February 11, 2023
మధిర ఫిబ్రవరి 10 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలోమడుపల్లి బస్తీ దవాఖానా నందు ఈరోజు మధిర మరియు చుట్టుపక్క గ్రామాలలో ఉన్నటువంటి సుమారు 35 మంది బోదకాలు వ్యాధిగ్రస్తులకు అత్యవసరమైన కిట్టు, ఒక టవలు, బకెట్,సోపు, ఆయింట్మెంట్  మొదలగు వస్తువులు మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీమతి విద్యాలత వెంకటరెడ్డి, కౌన్సిలర్స్  శ్రీమతితొగరు వరలక్ష్మీ ఓంకార్, శ్రీమతి మేడికొండ కళ్యాణి కిరణ్, డాక్టర్ పృద్వి, స్టాఫ్ నర్స్ భార్గవి, హెల్త్ అసిస్టెంట్ నాగేశ్వరరావు, వాయుపుత్ర వెంకటరెడ్డి, పుచ్చకాయల గాంధీ గారు తదితరులు ఈ కార్యక్రమంలో కానీ  హాజరయ్యారు.