మధిర సేవా సమితి అధ్యక్షులు చిరు

Published: Tuesday June 14, 2022

 సన్మానంమధిర జూన్ 13 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాల్టీ పరిధిలో సోమవారం నాడు పళ్ళ పోతు ప్రసాద రావు, రాజ్య లక్ష్మి  నూతనగృహప్రవేశానికి విచ్చేసిన మధిర మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దాచేపల్లి ముత్యలుగారు, శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం చైర్మన్ కపిల వాయి జగన్ మోహన్ రావు,శ్రికృష  అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన గృహ ప్రవేశం చేసే సేవ చేసేయ్ కార్యక్రమంలో  ప్రసాదరావు ఆయన కు కుటుంబం నిండు మనసారా ఆశీర్వదించిన పలువురు ప్రముఖులు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దాచేపల్లి ముత్యాలు  పల్ల పోతు ప్రసాద్ రావు, రాజ్యలక్ష్మి  దంపతులను సత్కరించారు*