గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పిటిసి స

Published: Monday September 20, 2021
మధిర, సెప్టెంబర్ 19, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం సిద్దినేని గూడెం గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక విగ్రహం వద్ద పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పిటిసి సూరం శెట్టి నాగభూషణం మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావా వేణు మాజీ సొసైటీ చైర్మన్ పుల్లారెడ్డి మండల ఎస్సీసెల్ అధ్యక్షులు దారా బాలరాజు సర్పంచ్ పులి బండ్ల చిట్టిబాబు, మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు, కాంగ్రెస్ నాయకులు సూర్యదేవర కోటేశ్వర రావు జింకల కోటేశ్వరరావు సంగయ్య గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, సూరం శెట్టి రాము, నెల్లూరి కమలాకర్, గ్రామ పెద్దలు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని  విజయవంతం చేసినారు