గ్రాడ్యుయేట్లు సదస్సు

Published: Friday February 26, 2021

మధిర ఫిబ్రవరి 25 ప్రజాపాలన ప్రతినిధి. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఎర్రుపాలెం మండల కేంద్రంలోని సరస్వతి డిగ్రీ కళాశాల లో ఏర్పాటుచేసిన గ్రాడ్యుయేట్లు సదస్సు మరియు గురుకుల పాఠశాల, కస్తూరిబా పాఠశాలలో లోని పాఠశాల టీచర్ల కలిసి ఓటు ఓట్ల అభ్యర్థిస్తున్న టిఆర్ఎస్ పార్టీ ఫౌండర్ నెంబర్, పార్టీ మాజీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ బొమ్మెర రామ్మూర్తి గారు ఆయన వెంట తెలంగాణ జాగృతి మధిర నియోజకవర్గ ఇంచార్జ్ బొబ్బిళ్ళపాటి బాబురావు, ఎర్రుపాలెం టిఆర్ఎస్ నాయకులు గుండ్ల రత్నబాబు, పగిడిపల్లి వినోద్, బాలకృష్ణ, రాంబాబు, వెంకట్ మోహన్ చైతన్య తదితరులు పాల్గొన్నారు