పల్లపోతుపసాద్ 33వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలుతెలిపినఆర్య వైశ్యులు

Published: Thursday November 25, 2021

మధిర నవంబ 24 ప్రజాపాలన ప్రతినిధి మధిర సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంక్షేమ సంఘం కన్వీనర్ మరియు టిఆర్ఎస్ నాయకులు పల్లపోతు ప్రసాద రావు ధర్మపత్ని రాజ్యలక్ష్మి 33 వ వివాహ మహోత్సవం సందర్భంగా అనాధ వృద్ధాశ్రమంలో అనాధ వృద్దుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు రెస్క్యూ టీం ఆర్కే ఫౌండేషన్ రామకృష్ణ నిర్వహిస్తున్నటువంటి అనాధ వృద్ధాశ్రమంలో అన్న వితరణ చేయడం జరిగింది ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నా పెళ్లిరోజు శుభాకాంక్షలకా తెలిపిన వారి అందరికీీ పేరుపేరునా అభినందనలుు తెలుపుతున్నాను ఈ కార్యక్రమం లో కుటుంబ సభ్యులు పల్లపోతు స్వాతి, పల్లపోతు బాలసుబ్రమణ్యం, ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ ఇరుకుళ్ళ లక్ష్మీ నరసింహారావు, మధిర సేవాసమితి బాధ్యులు మిరియాల కాశీ విశ్వేశ్వర రావు కోమటీడి శ్రీనివాసరావు ర్రా లక్ష్మణ్ రావు చారుగుండ్ల నరసింహమూర్తి కోమటి సుధాకర్ జంగా నరసింహా రెడ్డి లాయర్ వాసుదేవరావు వాసవి క్లబ్ బాధ్యులు ఇరుకుళ్ళ సురేష్ చల్లా సత్యనారాయణ టిఆర్ఎస్ నాయకులు మహంకాళి వెంకట శ్రీనివాస రావు వంగవీటి రాజుతదితరులు పాల్గొని పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసినారు. ఇరుకుళ్ళ లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మీ జంట సమాజానికి మార్గదర్శకంగా ఉండి మునుముందు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మధిర ప్రజల మన్ననలు పొందాలని ఆశీర్వదించినార