కట్టా వెంకట కుటుంబ సభ్యులను పరామర్శించిన రేణుకా చౌదరి

Published: Friday February 12, 2021
మధిర, ప్రజాపాలన, ఫిబ్రవరి 11: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దివంగత మధిర మాజీ శాసన సభ్యులు శ్రీ కట్ట వెంకట నర్సయ్య గారి  సభ్యులైన  కట్ట అజయ్ బాబు మరియు కుటుంబ సభ్యులను పరామర్శించిన కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీమతి రేణుకా చౌదరి ఈ సందర్భంగా శ్రీ కట్ట వెంకట నరసయ్య గారితో గల అనుబంధాన్ని జిల్లాలో వారి యొక్క రాజకీయ జీవితాన్ని వారి అనుభవాలను గుర్తు చేశారు ఖమ్మం జిల్లా ఒక నిబద్ధత నాయకున్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పైడిపల్లి కిషోర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు మానుకొండ రాధాకిషోర్ మేడం శ్రీనివాస్ యాదవ్ వడ్డెబోయిన నరసింహారావు దీపక్ చౌదరి చోటి బాబా కట్ల రంగారావు బొగ్గవరపు వెంకటేశ్వర్లు మలేదు వెంకటేశ్వర్లు సూరంపల్లి రామారావు పోటు లెనిన్ కట్రామయ్య సైదులు నాయక్ బత్తుల ప్రతాపరుద్ర పృద్వి చౌదరి దివ్వెల కృష్ణయ్య బుక్కా కృష్ణవేణి ఏన్కూరు ఆనందప్రసాద్ కాంగ్రెస్ నాయకులు రోశయ్య ఖదీర్ సమీర్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు