విద్యుత్ షాక్ తో మరణించిన కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే రవిశంకర్
Published: Friday September 23, 2022
కొడిమ్యాల, సెప్టెంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన బొడ్డేలి దేవయ్య గతా పది నెలల క్రితం విద్యుత్ షాక్ తో మరణించడం వల్ల విద్యుత్ శాఖ బీమా 500000 లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేసిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఎంపీపీ స్వర్ణలత రాజా నర్సింగ రావు, జెడ్ పి టి సి ప్రశాంతి కృష్ణ రావు ఈ కార్యక్రమం లో వైస్ ఎంపీపీ పర్లపెల్లి ప్రసాద్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ లు విద్యుత్ శాఖ, ఏడి& ఏ ఈ టిఆర్ఎస్ మండల్ ఉపాధ్యక్షుడు రొడ్డ శరత్ అంబటి తిరుమలేష్ టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు .
Share this on your social network: