పాఠశాల శానిటేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన గౌరవ మండల విద్యాశాఖాధికారి ఇందిరా జ్యోతి

Published: Friday August 27, 2021
బోనకల్లు, ఆగష్టు 27, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండల విద్యాశాఖ అధికారి గారు జడ్ పి ఎస్ ఎస్ బ్రాహ్మణపల్లి, పియస్ బ్రాహ్మణ పల్లి నందు గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తున్న శానిటేషన్ కార్యక్రమాన్ని పరిశీలించి సంతృప్తిని వ్యక్తపరిచారు సిబ్బందికి తగు సూచనలు చెప్పారు ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.రవికిరణ్, పిఎస్ ప్రధానోపాధ్యాయులు గుగులోతు. రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి ఆదాం, మరి పాఠశాల ఉపాధ్యాయులు వి పుల్లారావు, శ్రావణ్, రంజాన్ అలీ, అన్నపూర్ణ, నసీమా సుల్తానతదితరులు పాల్గొన్నారు.