సుందరయ్య నగర్ మంచినీటి సమస్యపై జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలతకు వినతిపత్రం అందజేసిన సిపిఎం పా

Published: Wednesday November 09, 2022
బూర్గంపాడు (ప్రజా పాలన.)
సారపాక సుందరయ్య నగరంలో బూర్గంపాడు జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత  సుందరయ్య నగరంలో సమస్యలు పరిష్కారం కోసం ఈరోజు ఆ ప్రాంతం సందర్శించారు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య నగర్ ప్రజా సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రంజడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత కి అందజేశాం.సమస్యల్ని వెంటనే పరిష్కారమయ్యే దిశగా ప్రయత్నం చేస్తామని ఆమి ఇచ్చారు.
 గోదావరి కర్రకట్ట నిర్మించాలని ,మంచినీళ్లు సమస్య కరెంటు సమస్య రోడ్లు, డ్రైనేజీలు సమస్య ఇంటి పన్ను ఇంటి నెంబర్లను ఈ సమస్యలను పరిష్కరించాలని మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు జెడ్పిటిసి కి వివరించారు ఈ సమస్యలు మన ఎమ్మెల్యే రేగ కాంతారావు  దృష్టికి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆమి ఇచ్చారు .
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ నాయకురాలు పాపినేని  సరోజన, ఎస్కే అబీద, పార్టీ సభ్యులు  పాల పాటి వేణు విలాసాగర్, రజిని కౌవులూరి నాగమణి, కానితి నాగయ్య
విలాపం ర్ తోట సీత కుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.